చామకుర మల్లారెడ్డి కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు మేడ్చల్ జిల్లా కీసర మండలం కీసర గ్రామ పంచాయతీ పరిధిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రూ.1.5కోట్లతో నిర్మిస్తున్న గిడ్డంకి (గోదాం) ను పనులు సోమవారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్ , రైతు బందు జిల్లా అధ్యక్షులు నంద రెడ్డి,ఎంపీపీ ఇందిరా, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి,pacs చైర్మన్ ప్రభాకర్, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, బీఆర్ఎస్ మండలఅధ్యక్షులు సుధాకర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.