గుండెపోటుతో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య అనిత (46) క్ను్నమూశారు. కాగా, దిల్ రాజు ప్స్రు్తతం అమెరికాలో ఉన్నారు. వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో షూటింగ్ జ్రుపుకుంటున్న 'ఫిదా' చిత్రం షూటింగ్ నిమిత్తం ఆయ్న అక్క్డ ఉన్నారు. ఈ విష్యాన్ని తెలుసుకున్న దిల్ రాజు అక్కి్డ నుంచి హుటాహుటీన హైదరాబాద్ కు బయల్దేరారు. దిల్రాజు నిర్మించిన చిత్రాలన్నింటికీ అనితారెడ్డి సమర్పకురాలిగా వ్యవహరించారు.