సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా పోస్టర్ నిరిలీజ్ చేసారు చిత్ర బృందం. ప్రమాదం నుంచి కోలుకున్న సాయిధరమ్ తేజ్ మరోసారి షూటింగ్ ప్రారంభించి దాదాపు 30% ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఇది 15వ సినిమా. ఈ సినిమాని బీవీఎస్ ఎన్ ప్రసాద్, సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు.