చిత్తూరు : ప్రియురాలు వేరొకరిని వివాహం చేసుకుందని ప్రియురాలి ఇంటి ముందు ఒంటి పై పెట్రోల్ పోసుకుని ప్రియుడు ఆత్మహత్యాయత్ననానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కుప్పం మండలం మల్లనూరు పంచాయతీ క్రిష్ణాపురం గ్రామంలో చోటు చేసుకుంది. తిరుపతిలో నివాసముండే దామోదర్ కుప్పంవెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలు స్థానిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తుంది.