ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ కి మా బాధలు చెప్పుకొనే అర్హత మాకు లేదా...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 03:03 PM

సీఎం జగన్ పులివెందుల పర్యటన ఆధారంగా , టీడీపీ నేతలని హౌస్ అరెస్ట్ చేసారు అని టీడీపీ నాయకులూ వాపోతున్నారు. సీఎం సొంత నియోజకవర్గానికి చెందిన రైతు సమస్యలను వివరించేందుకు కూడా అనుమతి లేదా? అని టీడీపీ నాయకులూ బీటెక్ రవి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  గతంలో అవినాష్ రెడ్డిని స్టేజి మీదకు పిలిచి మైక్ ఇచ్చి మాట్లాడించిన చరిత్ర టిడిపిది. గత మూడేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించేందుకు, నాకు అవకాశం ఇవ్వాలని కోరిన పోలీసులు అడ్డుకున్నారు అని ఆవేదన వ్యక్త పరిచారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com