ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం ప్రాజెక్టుపై అపోహలొద్దు: యనమల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 17, 2017, 11:50 AM

రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టుపై ఎలాంటి అపోహలు అవసరం లేదని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ రోజు మంత్రి యనమల తూ.గో. జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలో హోమియోపతి ఆస్పత్రిని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ… నిర్ణీత గడువులోపే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. జగన్‌ పాదయాత్ర వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. జగన్‌ హామీలు ఎంత వరకు నెరవేరుస్తారో ప్రజలే ఆలోచించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com