ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముద్రగడ అధ్యక్షతన నేడు కాపు జేఏసీ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2017, 08:46 AM

కాకినాడ:  కాపు రిజర్వేషన్‌పై కేబినెట్‌ తీర్మానం, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ .కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అధ్యక్షతన ఇవాళ కాపు జేఏసీ సమావేశం జరగనుంది. సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాల కాపు సామాజికవర్గ ప్రతినిధులు హాజరు కానున్నారు. కాపు రిజర్వేషన్‌పై కేబినెట్‌ తీర్మానం, అనంతర పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com