కాకినాడ: కాపు రిజర్వేషన్పై కేబినెట్ తీర్మానం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ .కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అధ్యక్షతన ఇవాళ కాపు జేఏసీ సమావేశం జరగనుంది. సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాల కాపు సామాజికవర్గ ప్రతినిధులు హాజరు కానున్నారు. కాపు రిజర్వేషన్పై కేబినెట్ తీర్మానం, అనంతర పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నారు.