ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2017, 10:51 AM

అమరావతి: ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ కేంద్రం ఆమోదం తెలపడంతో కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు మంత్రి లోకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని మొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌ తయారీకి హబ్‌గా తయారుచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విడిభాగాల తయారీకి పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. దేశంలో తయారయ్యే 10 ఫోన్లలో మన రాష్ట్రంలోనే రెండు తయారవుతున్నాయని, 2019కి రాష్ట్రంలో 5 తయారుకావాలని మంత్రి సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com