న్యూఢిల్లీ : ప్రముఖ స్పోర్ట్స బైకుల తయారీ సంస్థ కెటిఎం మరి రెండు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. ఈసారి కెటిఎం డ్యూక్ 390, 200 డ్యూక్ను విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. కెటిఎం 390 డ్యూక్, 200 డ్యూక్లు రెండూ స్పోర్ట్స శ్రేణికి చెందినవే అని కంపెనీ పేర్కొంది. యువతను ఆకట్టుకునే విధంగాఈ రెండు బైక్లను రూపొందించినట్లు సంస్థ యాజమాన్యం తెలియజేసింది. సూపర్ డ్యూక్ ఆర్ స్ఫూర్తితో డ్యూక్ 390ను నిర్మించినట్లు కంపెనీ చెబుతోంది.