అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డిపోల్లో సర్వర్ల సమస్య. ఈనెల 18 తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం పంపిణీ. మూడు రోజులుగా పని చేయని సర్వర్లు. డిపోల వద్ద గంటల తరబడి వేచి ఉంటున్న ప్రజలు. రేషన్ పంపిణీ కి ఆటంకాలు. ఒక్కోకార్డుకు దాదాపు 30 నిమిషాలు పడుతున్న సమయం. సర్వర్ సమస్య ను పట్టించుకోని ఉన్నతాధికారులు. శని, ఆదివారం ప్రజల రద్దీ ఉన్నా... పట్టించుకోరా అంటూ ప్రజల ఆగ్రహం