దేశంలో గత 24 గంటల్లో 4,31,973 కరోనా టెస్టులు చేయగా, 1,761 కేసులు నమోదయ్యాయి. 127 మంది మరణించారు. కొత్తగా 3,196 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 26,240 ఉండగా, మరణాల సంఖ్య 5,16,479కు చేరుకుంది. శనివారం 15,34,444 కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు. మొత్తం పంపిణీ చేసిన టీకాల సంఖ్య 181.21 కోట్లకు చేరింది.