విశాఖ జిల్లాలో సోమవారం పెను విషాద ఘటన చోటుచేసుకున్నది. రెడ్డీస్ ల్యాబ్ ఉద్యోగి ట్రైన్ ఢీకొని మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ ఢీకొని రెడ్డీస్ ల్యాబ్ లో పనిచేస్తున్న ప్రసాద్(26) అనే యువకుడు మృతి చెందాడు. జిఆర్పీఎఫ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు