వివాహేతర సంబందానికి ఒప్పుకోని మహిళ తండ్రిని కిడ్నాపం చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చోటుచేసుకుంది.చిత్తూరుకి చెందిన ఐదుగురు వ్యక్తుల సహకారంతో కిడ్నాప్ చేసిన వ్యక్తిని సురక్షితంగా పోలీసులు పట్టుకోని నిందుతులను అరెస్టు చేశారు.అమలాపురం పట్టణం కోంకాపల్లికి చెందిన ఓ వివాహిత తన భర్తతో కలసి జీవనోపాది కోసం తిరుపతికి వెళ్లింది.అక్కడ ఓ షాపులో పని చేస్తున్న ఆ మహిళలు షాపు యజమాని లైగింక వేదింపులకు పాల్పడ్డాడు.దీంతో ఆమే అమలాపురం వచ్చేసింది.దీంతో యజమాని రాఘవ చంద్రరావు అమలాపురం వచ్చి ఆమేను వేదించసాగాడు.దీంతో ఆగక ఆమే తండ్రిని బలవంతంగా కిడ్నాప్ చేశాడు.దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయ్యడంతో చాకచక్యంగా పోలీసులను అరెస్టు చేశారు.