ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ స్ఫూర్తిదాయక ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.మిజోరాంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద క్రమశిక్షణతో వాహనదారులు క్యూలో ఉన్న విధానాన్ని ఆయనప్రశంసించారు. ఒక్కరు కూడా రోడ్డు మధ్యలోని గీతను దాటలేదని, ఇదెంతో అద్భుతమైన చిత్రమని పేర్కొన్నారు. మన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక మంచి సందేశమన్నారు. ఇలాంటి సన్నివేశం మన రాష్ట్రము లో ఎక్కడ కనపడదు...ముఖ్యం గా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం లో నాయకులు పోలీస్ ఎక్కువ సామాన్య ప్రజలు మాత్రమే రూల్స్