గుంటూరు జిల్లా: నా హిజాబ్ నా హక్కు అంటూ ముస్లిం మత పెద్దలు, మహిళలు పట్టణంలో ర్యాలి నిర్వహించారు. శనివారం జరిగిన ఈ ర్యాలీ లో లో పట్టణంలోని ముస్లిం మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక అంజుమన్ ఏ ఇస్లామీయా నుండి అంబెడ్కర్ విగ్రహం కూడలి ప్రాంతం వరకు సాగింది. అనంతరం తహశీ ల్దార్ కార్యలయంలో ఆర్ఐ సురేష్ కు వినతిపత్రం అందజేశారు.