ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడిమల్లం ఆలయ చరిత్రపై పుస్తకం రాస్తా: తనికెళ్ల భరణి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 09:28 AM

చిత్తూరు: మన దేశంలోనే పురాతన ఆలయం గుడిమల్లం పరశురామేశ్వరస్వామి ఆలయ చరిత్రపై తాను ఓ పుస్తకాన్ని రచించనున్నట్లు ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. మంగళవారం ఆయన గుడిమల్లం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గిరినాయుడు ద్వారా ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం ఆలయ పూజారి వంశీకృష్ణశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు చేయించారు. ఆలయ చిత్రపటాన్ని, ప్రసాదాలను ఆయనకు అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com