ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయాల్లోనే కాదు ఆటల్లోనూ చక్రం తిప్పుతున్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 12, 2017, 12:34 PM

విశాఖలో వరల్డ్ ర్యాంకింగ్ స్నూకర్ టార్నమెంట్ ను సిఎం.చంద్రబాబు ప్రారంభించారు.జాతీయ స్ధాయిలో నాలుగో సారి జరుగుతున్న వరల్డ్ ర్యాంకింగ్ స్నూకర్ టార్నమెంట్ చంద్రబాబు హుస్సాహంగా పాల్గోని తనలో క్రీడాశక్తిని చాటి చెప్పారు.ఈ సందర్బంగా చంద్రబాబు తమ ప్రభుత్వం క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపిస్తుందని అన్నారు.రాజధాని అమరావతిలో స్నూకర్ క్రీడను అభివృద్ది చేసేందుకు స్ధలాన్ని కేటాయిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ లో క్రీడాభివృద్దికి మైళిక సదుపాయాలను కల్పించాల్ని అవసరం ఉందని అన్నారు.స్నూకర్ క్నీడను 40 మిలియన్ల మంది ఆడుతున్నా రని , ఇది కేవలం సంపన్న వర్గానికి మాత్రమే పరిమితం కాదని , సామాన్యులు కూడా క్రీడపై ఆశక్తి చూపిస్తున్నారని అన్నారు.క్రికేట్ ఫీవర్ ఉన్న భారత దేశంలో స్నూకర్ క్రీడను ప్రొత్పహించాల్సిన అవసరం ఉందని అన్నారు.





 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com