ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ వేంకటేశ్వరుడికి బంగారు ఆభరణాలు సమర్పించిన కేసీఆర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 08:58 AM

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించారు. రూ.5 కోట్ల విలువ చేసే 14.2 కిలోల బంగారు సాలిగ్రామ హారం, 4.65 కిలోల బంగారు కంఠె ను కేసీఆర్ సమర్పించారు. అంతకుముందు, రంగనాయకుల మండపంలో తెలంగాణ ప్రభుత్వం స్వామి వారికి బహూకరించనున్న ఈ బంగారు ఆభరణాలను టీటీడీ అధికారులు ప్రదర్శించారు. వీటిని తన కుటుంబసభ్యులు, మంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ తిలకించి, ఏడు కొండల వాడి దర్శనానికి వెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com