ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.50,456 జీతంతో ఉద్యోగాలు

national |  Suryaa Desk  | Published : Sat, Dec 04, 2021, 04:13 PM

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ మంత్రిత్వ శాఖకు చెందిన మినిరత్న కంపెనీ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 62 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


మొత్తం ఖాళీలు: 62


1.అసిస్టెంట్ ఇంజినీర్ - 59


2. అకౌంటెంట్ - 02


3. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ -01


అర్హతలు:


- అసిస్టెంట్ ఇంజినీర్ అకౌంటెంట్ సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా పాసై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.


- అకౌంటెంట్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ తో పాటు ఎంకామ్ పాసై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.


- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు డిప్లొమా/డిగ్రీ పాసై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.


జీతం: నెలకు రూ.50,456


వయసు: డిసెంబర్ 20, 2021 నాటికి 45 ఏళ్లు మించకుండా ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్ లైన్


దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.400.


దరఖాస్తులు ప్రారంభం: 27.11.2021


వెబ్ సైట్: https://cochinshipyard.in/


లాస్ట్ డేట్: డిసెంబర్ 20, 2021






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com