ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోరు వెచ్చని పసుపు నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలివే

national |  Suryaa Desk  | Published : Fri, Aug 06, 2021, 04:44 PM

పసుపులో మంటను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి కూడా మీరు పసుపును ఉపయోగించవచ్చు. ఒక వ్యక్తికి కాలేయ సమస్య ఉంటే పసుపు నీటిని తాగాలి. ఇది ఔషధం కంటే తక్కువేమి కాదు. పసుపు విష పదార్థాలను బయటకు పంపడానికి చక్కగా పనిచేస్తుంది.


రోజూ పసుపు నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అపానవాయువు, గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మ సమస్యలను తొలగించడానికి పసుపు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు నిమ్మ, తేనెతో పసుపు కలిపి ముఖానికి రాసుకోవచ్చు. ఇది శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. మీరు చర్మంపై ముడతలు వదిలించుకోవడానికి కూడా దీనిని వాడుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com