ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క‌ర్నాట‌క మంత్రి నివాసాల్లో రూ. 7.5 కోట్లు ప‌ట్టివేత‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 02, 2017, 06:59 PM

ఢిల్లీ: క‌ర్నాట‌క మంత్రి డీకే శివ‌కుమార్ కు చెందిన‌ ఢిల్లీ నివాసాల్లో ఐటీ అధికారులు రూ. 7.5 కోట్ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో గుజ‌రాత్‌కు చెందిన 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్ర‌స్తుతం బెంగుళూర్‌లోని ఓ రిసార్ట్‌లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మంత్రి ఇండ్ల‌ల్లో ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి. మంత్రికి చెందిన సుమారు 39 ప్రాంతాల్లో ఈ సోదాలు సాగుతున్నాయి. మొత్తం 120 స‌భ్యుల ఐటీ బృందం ఈ దాడుల్లో పాల్గొన్న‌ది. ఈ సోదాల స‌మ‌యంలో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు కూడా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com