టోక్యో ఒలంపిక్స్ లో భారత్ తొలి పతకం సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ గెలుచుకుంది. వెయిట్ లిఫ్టింగ్ లో కరణం మల్లీశ్వరి తర్వాత పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ గా మీరాబాయి చాను నిలిచింది. సిడ్నీ ఒలంపిక్స్ 1998 లో వెయిట్ లిఫ్టింగ్ లో కరణం మల్లీశ్వరి కాంస్య పథకం సాధించిన విషయం తెలిసిందే.