ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్ టెల్ యూజర్స్ కు అమేజింగ్ ఆఫర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 27, 2017, 04:52 PM

    ప్రముఖ టెలికామ్ కంపెనీ ఎయిర్ టెల్  మరొకసారి తన సరికొత్త  రూ.799 ప్లాన్  ఎంట్రీతో జియో కి ధీటుగా నిలవబోతున్నది.  ఎయిర్ టెల్ యొక్క ఈ డేటా ప్యాక్ కేవలం ప్రీ పైడ్ వినియోగదారుల కోసం ఇవ్వబడుతుంది .  ఎయిర్ టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ లో   వినియోగదారులకు ప్రతీ రోజూ 3GB 2G/3G/4G  డేటా ఇవ్వబడుతుంది. ఈ ప్యాక్   వాలిడిటీ  28  రోజులు. అంతేకాకుండా ఏ నెట్వర్క్ కి అయినా అన్ లిమిటెడ్ లోకల్, మరియు ఎస్టీడి కాల్స్ చేసుకొనే సౌకర్యం లభిస్తుంది .  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com