ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 26, 2017, 09:09 AM

తిరుమలలో భక్తుల రద్దీగా ఉంది. శ్రీవారి సర్వ‌ద‌ర్శ‌నం కోసం 21 కంపార్టమెంట్స్ లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 9గంటల సమయం పడుతుంది. కాలిన‌డ‌క‌న వ‌చ్చేవాళ్లలో అలిపిరి నుంచి వ‌చ్చే వాళ్లు 14,000 మంది, శ్రీవారి మెట్టు నుంచి వ‌చ్చే వాళ్లు 6000,మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం. కాలినడకన తిరుమలకి చేరుకున్న భక్తులలను ఉదయం 8 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com