తిరుపతి : త్వరలో ఏపీ వ్యాప్తంగా మోడల్ పోలీస్ స్టేషన్లు ప్రారంభిస్తామని ఏపీ డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. డ్రగ్స్ వల్ల అనూహ్యమైన నేరాలు జరుగుతున్నాయని, వాటి నివారణకు ఎక్సైజ్తో కలిసి టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. డ్రగ్స్ కేసుల్లో ప్రలోభాలకు లొంగితే ఎలాంటివారినైనా సస్పెండ్ చేస్తామన్నారు.