అమరావతి : పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేసి 3 జిల్లాల్లో రైతులకు నీళ్లిచ్చి ఆదుకున్నామని సీఎం తెలిపారు. అలాగే అమరావతిలో త్వరలో 250 ఎకరాల్లో కొండవీటి వాగుపై పార్కు ఏర్పాటు చేస్తామని, ఆ పార్కుకు కోటేశ్వరరావు పేరు పెడతామని తెలిపారు. అదేవిధంగా కృష్ణానదికి ఓ పక్క ఎన్టీఆర్, మరోపక్క అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.