ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణానదికి ఓ పక్క ఎన్టీఆర్‌, మరోపక్క అంబేద్కర్‌ విగ్రహాల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 15, 2017, 02:21 PM

అమరావతి : పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేసి 3 జిల్లాల్లో రైతులకు నీళ్లిచ్చి ఆదుకున్నామని సీఎం తెలిపారు. అలాగే అమరావతిలో త్వరలో 250 ఎకరాల్లో కొండవీటి వాగుపై పార్కు ఏర్పాటు చేస్తామని, ఆ పార్కుకు కోటేశ్వరరావు పేరు పెడతామని తెలిపారు. అదేవిధంగా కృష్ణానదికి ఓ పక్క ఎన్టీఆర్‌, మరోపక్క అంబేద్కర్‌ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com