ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి శ్రీకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 15, 2017, 12:51 PM

అమరావతి: రాజధాని అమరావతిలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి యాజమాన్యం శ్రీకారం చుట్టింది. యూనివర్సిటీని కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ప్రారంభించారు. కాగా... ఏడు ఎకరాల్లో 3లక్షల చదరపు అడుగుల్లో యూనివర్సిటీ క్యాంపస్‌ నిర్మాణం జరగనుంది. ఆగస్టు 7 నుంచి క్లాసులు ప్రారంభంకానుండగా 200మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమవుతున్నాయి. అలాగే యూనివర్సిటీకి ఫిబ్రవరిలో శంకుస్థాపన చేస్తారు. రికార్డు సమయంలో పూర్తిచేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com