కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఆయన నివాసంలో అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది. సమావేశానికి కేంద్రమంత్రులు అరుణ్జైట్లీ, సుష్మాస్వరాజ్, హన్స్రాజ్ ఆహిర్, విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి జయశంకర్. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఆనందర్శర్మ, ఆజాద్, తారీఖ్ అన్వర్, సీతారాం ఏచూరీ, ములాయంసింగ్ యాదవ్, శరద్పవార్, కేసీ త్యాగి, శరద్యాదవ్, కేకే, సతీశ్చంద్ర మిశ్రా హాజరయ్యారు. జమ్ముకశ్మీర్, చైనా అంశాలపై భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.