గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డు నందు శనివారం నూతనంగా ఏర్పాటు చేసిన గుర్రం బ్రహ్మయ్య గోపి ఎంటర్ ప్రైజెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంటర్ప్రైజెస్ ను వస్తువులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.