ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిపి ఎంటర్ ప్రైజెస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 19, 2020, 05:32 PM

గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డు నందు శనివారం నూతనంగా ఏర్పాటు చేసిన గుర్రం బ్రహ్మయ్య గోపి ఎంటర్ ప్రైజెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంటర్ప్రైజెస్ ను వస్తువులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com