ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉంగుటూరు మండలం నాచుగుంట సమీపంలో రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 17, 2020, 12:57 PM

పశ్చిమ గోదావరి జిల్లా  : ఉంగుటూరు మండలం నాచుగుంట  సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది.  బెంగళూరుకు చెందిన కాళీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్ క్లీనర్ అక్కడికక్కడే  మృతి చెందగా,  మరో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు కలకత్తా నుంచి బెంగళూరుకు వలస కూలీలను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com