కరోన సంక్షోభంలో ప్రజలవద్ద నగదు కొరత ఏర్పడటంతో ఆర్బీఐ బంగారంపై లోన్-టు-వ్యాల్యూ ని 90శాతానికి పెంచింది. మార్చి 31, 2021 వరకూ ఇచ్చే వ్యవసాయేతర రుణాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. అంటే.. రూ.లక్ష విలువైన బంగారంపై ఇప్పటి వరకూ రూ.75వేల రుణం లభించేది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో రూ.90వేల వరకూ అప్పు తీసుకోవచ్ఛు ఇది పెద్ద ఊరటగానే చెప్పొచ్ఛు