ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ వరకు ఉచిత బియ్యం?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 30, 2020, 02:39 PM

భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. చాలా కుటుంబాలు లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నాయి. పేద,మధ్య తరగతి ప్రజలు అసలు కుటుంబాల్ని ఎలా పోషించుకోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమయంలోనే కేంద్రం వారికి ఊరటనిచ్చేలా ఉచిత బియ్యం,కందిపప్పును 3 నెలలుగా అందిస్తుంది. ప్రస్తుతం కూడా ఇంకా అన్ని పరిస్థితులు కుదుటపడకపోవడంతో కేంద్రం మరో 3 నెలలపాటు ఉచితంగా బియ్యం,కందిపప్పును అందించాలనే యోచనను కేంద్రం చేస్తునట్టుగా సమాచారం. దీని పై మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com