ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైపుణ్యానికి ప్రాధాన్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2017, 01:21 AM

స్కిల్‌, స్కేల్‌, స్పీడ్‌కే ప్రధాని మోడీ ప్రాధాన్యం


 ముచ్చింతల్‌లో అటల్‌జీ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం  


స్వర్ణ భారతి ్టస్‌‌‌రట ఆధ్వర్యంలో హెల్‌‌త సెంటర్‌ కూడా  


పద్మ అవార్డు గ్రహీతలకు సన్మాన చేసిన వెంకయ్య నాయుడు


 తమిళనాడు రచ్చ ప్రజాస్వామ్యానికే అవమానకరం  


పేద ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటాం  


దేశం సుసంపన్నం కావాలన్నదే ఎన్డీయే ఆకాంక్ష 


హైదరాబాద్‌, సూర్య ప్రధాన ప్రతినిధి : స్కిల్‌, స్కేల్‌, స్పీడ్‌ అనే మూడు అంశా లకు ప్రధాని నరేంద్రమోడీ ప్రాధాన్యం ఇచ్చారని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు. దేశంలో పేదలకు అభివృద్ధి ఫలాలు సమానంగా అందా లన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు కావాలని, భారత్‌ సుసంపన్నం కావాలని ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ముచ్చింతల్‌లో అటల్‌జీ నైపుణ్య శిక్షణ కేంద్రంను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారంనాడు ప్రారంభించారు. ముచ్చింతల్‌లో తెలుగురాషా్టల్ర నుంచి పద్మ పరుస్కారాలకు ఎంపికైన వారికి స్వర్ణ భారత్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నేడు సన్మానం చేశారు. అదే విధంగా అటల్‌జీ నైపుణ్య శిక్షణ కేంద్రం, హెల్‌‌త సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com