స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై ప్రతాప్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 50 శాతం రిజర్వేషన్లు దాటి ఇవ్వడంపై హైకోర్టు వాదనలు విన్నది. ఇప్పటికే ఒకసారి తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. పలు అంశాలపై స్పష్టత కోసం మరోసారి తీర్పును రిజర్వ్ చేసింది.