విజయనగరంలో దిశ పోలీస్ స్టేషన్ ని సీఎం జగన్ ప్రారంభించారు. గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శులు పేరుని గ్రామా మహిళ సంరక్షణ పోలీసుగా మార్పు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. 2 వేల జనాభాకి ఒక్క సంరక్షణ పోలీసుని నియమిస్తామని సీఎం జగన్ అన్నారు.వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ పేరుతో ప్రతి గ్రామంలో ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని జగన్ అన్నారు.