ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల సమాచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2020, 10:40 AM

 ఈరోజు శుక్రవారం,19.02.2020 ఉదయం 6 గంటల సమయానికి,నిన్న *70,599* మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం లభించింది,వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో *04* కంపార్ట్మెంట్ లలో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు*05* గంటలు పట్టవచ్చును, నిన్న *17,000* మంది


  భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న స్వామివారికి హుండీ లో భక్తులుసమర్పించిన నగదు 2.92 కోట్లు,నిన్న *22,944* మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది,






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com