ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాడేపల్లి నీట్ డైరెక్టర్ సీఎస్సి రావుపై సంచలన ఆరోపణలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2020, 02:26 PM

తాడేపల్లి నీట్ డైరెక్టర్ సీఎస్పీ రావుపై మాణిక్యాలరావు సంచలన ఆరోపణలు చేశారు.  పీహెచ్డీ పట్టాల కోసం విద్యార్థినులకు  లైంగిక వేధింపులు చేశారని అన్నారు. ఒక్కో   పీహెచ్డీ పట్టాల కోసం రూ . 5 లక్షలు సీఎస్సీ రావు డిమాండ్ చేశాడు. నిట్ డైరెక్టర్ సీఎస్సీ రావుపై మాణిక్యాలరావు కేంద్రానికి పిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్సీ రావు పీహెచ్డీ సరిఫికేట్లు అమ్ముకుంటున్నారు. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారు. రెండుమూడు రోజుల్లోనే డైరెక్టర్ ను తొలగిస్తారు అని అన్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com