ముంబై : పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పిఎంసి) బ్యాంకు మాజీ డైరెక్టర్ సుర్జిత్ సింగ్ అరోరాను పోలీస్ కస్టడీకి పంపుతూ ముంబైలోని ఎస్ప్లనేడ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 22 వరకూ అరోరాను పోలీస్ కస్టడీకి పంపించారు. మరొక మాజీ డైరెక్టర్ జాయ్ థామస్ను జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు.