చిత్తూరు జిల్లా : పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు అయినటువంటి జంగాల పల్లి గ్రామం వద్ద తిరుపతి నుండి బెంగళూరు కి వెళ్తున్న బొలెరో మాక్స్ వాహనం నందు సుమారు 20 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను ఎస్ బి పోలీస్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారుల సహకారంతో పట్టుకోవడం జరిగిందని తెలిపారు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.