ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక రైళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 25, 2019, 01:18 PM

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని అధికారులు మంగళవారం వెల్లడించారు. అరక్కోణం-రేణిగుంట-చెన్నయ్ బీచ్​ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. పదిరోజులపాటు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వేశాఖ కోరింది. పుత్తూరు, ఏకాంబరాపురం, తిరుత్తని, అరక్కోణం, తిరువళ్లూర్, పెరుంబుర్ స్టేషన్లలో కూడా ఈ రైళ్లు ఆపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com