హాసిని స్కూల్ వద్ద విషాదం.హాసినిని గుర్తు చేసుకుంటూ రోదిస్తున్న ఆమె ఫ్రెండ్స్ .మూడు నెలల క్రితం సుబ్రహ్మణ్యం తండ్రి మృతి .సుబ్రహ్మణ్యం తండ్రి అస్థికలను నదిలో కలిపేందుకు తిరుపతి నుంచి రాజమండ్రి వెళ్లిన హాసిని కుటుంబ సభ్యులు.పడవ ప్రమాదం లో తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యం కుటుంబం ప్రమాదంలో సుబ్రహ్మణ్యం తో పాటు కూతురు హాసిని మృతి.ప్రాణాల తో క్షేమంగా బయట పడ్డ హాసిని తల్లి మధులత