ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం : నిర్మలా సీతారామన్‌

national |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2019, 03:29 PM

ద్రవ్యోల్బణం అదుపులో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు. నేడిక్కడ విలేకరుల సమావేశంలో నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ ఎగుమతులపై పన్ను తగ్గంపు విషయమై పునరాలోచిస్తున్నామని అన్నారు. ఈ ఆర్థిక ంసవత్సరంలో వృద్ధి రేటు ఆశాజనకంగా ఉందని ఆమె చెప్పారు. క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌తో పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నామని ఆమె అన్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లో రుణ వితరణ పెరుగుతోందని ఆమె చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com