విశాఖపట్నం సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పూజలో విశాఖపట్నం ఇంచార్జి మంత్రివర్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గారు పాల్గొన్నారు.ఆలయ అధికారులు అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్ధ ప్రసాధములు స్వీకరించారు. నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, కొయ్య ప్రసాద్రెడ్డి గారు పలువురు నాయకులు పాల్గొన్నారు.