ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జలపాతంలో ఈతకు వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్ధులు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2019, 10:41 AM

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్ధులు దుర్మరణం చెందారు.  ఓక్లాలోని టర్నల్‌ జలపాతంలో ఈతకు వెళ్లిన  ఓలేటి కౌశిక్‌, కేదారనాథ్ రెడ్డి మృత్యువాత పడ్డారు. .మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..ఓలేటీ కౌశిక్‌ ది ప్రకాశం జిల్లా కనిగిరి కాగా కేదార్ నాథ్ రెడ్డిది నెల్లూరు. . వీరిద్దరూ . టెక్సాస్ యూనివర్శిటీలో ఎంఎస్ చేయడానికి వెళ్లారు. కౌశిక్, కేదారనాథ్ రెడ్డి మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com