విజయవాడ, మేజర్న్యూస్ : ధార్మిక ఉద్యోగస్థులకు 65 సంవ త్సరాల వయో పరిమితి పెంచి నందుకు రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావును రాష్ర్ట ప్రధాన దేవాలయాల ఉద్యోగుల సంఘం సన్మానించింది. శుక్ర వారం మంత్రి నిర్ణయంతో సంతో షించిన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డీవీఎస్ రామరాజు మంత్రిని ఉద్యోగు లతో కలిసి వెళ్లి పూలమాలలు వేసి కృతజ్ఞతలు తెలిపారు. తమపట్ల ఔదా ర్యంతో మంత్రి తీసుకున్న నిర్ణయం మరువలేని దన్నారు. ఉద్యోగుల యోగ క్షేమాల గురించి ఆలోచించే మాణిక్యాలరావు వంటి నేతలు వల్లే ఉద్యోగులు క్షేమంగా ఉండగలరన్నారు.