మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పొందుతున్న ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం జరిగిన ఈ ఘటన స్థానికులని కలవర పరిచింది. అగ్నిప్రమాదం ఒకటి , రెండు నుంచి మూడు, నాలుగో ఫ్లోర్లకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఆందోళన నెలకొంది. . మరోవైపు అగ్నిప్రమాదం దృష్ట్యా ఎమర్జెన్సీ బ్లాకును మూసివేశారు. ఐతే ప్రమాదం జరిగిన చోట అరుణ్ జైట్లీ లేరని, వేరే భవనాల్లో ఆతనికి వైద్య సేవలు అందుతున్నట్టు ఎయిమ్స్ ప్రకటించడం తో ఆతని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.