ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక ఓటర్ గుర్తింపుకు ఆధార్ తో లింక్

national |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2019, 03:36 PM

ఇప్పటికే యూనివర్సల్ గుర్తింపు కార్డుగా ఉన్న  ఆధార్ ను ఇక ఓటర్ గుర్తింపు కార్డులతోనూ  అనుసంధానం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ మేరకు గురువారం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950కి మార్పులు చేయాలని పలు  ప్రతిపాదనలు చేస్తూ న్యాయ శాఖకు  లేఖ రాసింది. ఆధార్ అనుసంధానం  చేయడం వల్ల దేశంలో ఎక్కడైనా  ఒక వ్యక్తికీ  ఒక్క ఓటు మాత్రమే  వచ్చేలా చూడవచ్చని, బోగస్ ఓట్లను సులభంగా ఏరివేయదాంతో పాటు నకిలీ దరఖాస్తులు   వచ్చునని   చాలా కాలంగా ఈసీ చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే 32 కోట్ల ఆధార్ నంబర్లు ఓటర్ ఐడీ కార్డులతో లింక్ అయ్యాయి. కూడా. 





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com