ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక యదేశ్చగా కశ్మిర్ లో షూటింగ్స్ కి వెళ్లచ్చు

national |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2019, 12:21 AM

370 రద్దుతో జమ్మూకశ్మీర్‌లో మళ్లీ సినిమా షూటింగ్‌లు ప్రారంభమవుతాయని, ఇక్కడ పర్యాటక రంగం  ఊపందుకోనుందని ప్రధాని అన్నారు. బుధవారం ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ .  జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాడీఐ పెరగక ముందు సినిమా రంగం లో అనేక మంది కాశ్మీర్ అందాలు తెరపై సూచించేందుకు మక్కువ చుపెర్\వారు . ఆ క్రమంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఏదేశంగా నిర్మాతలు కాశ్మిర్ కి తరలి వచ్చి వరుసగా షూటింగ్‌లు రూపునే వారు. ఇందుకు ఇక్కడి ప్రభుత్వాలు సహకరించేవి. కానీ కాల క్రమేణా   పాక్ ప్రేరిత ఉగ్రవాద ముఠాలకు కాశ్మిర్ ఓ అడ్డాగా మరింది. భూతల స్వర్గమైన జమ్మూకశ్మీర్‌లో నిత్య తుపాకీ మోతలు, బాంబులు, కిడ్నాప్లతో  జరిగిన మారణహోమంలో మంచుతో ఉన్న కాశ్మిర్ కాస్త మాంసపు ముద్దలు కనిపించాయి. మంచు నీరై ప్రవహించాల్సిన చోట రక్తం ఏరులైనది.  దింతో  షూటింగ్‌లు ఆగిపోయాయి. ఇక్కడి అనేక  సినిమా థియేటర్లు కూడా మూతపడ్డటంతో అనేక మంది బతుకు పోయింది. వీరిని వినియోగించుకొని ఉగ్రవాదం ప్రేరిపితమైంది అన్నారు ప్రధాని. 370 రద్దుతో సినీ పరిశ్రమలు జమ్మూకశ్మీర్‌‌కు తరలివెళ్లాలని  సినిమా షూటింగ్‌లు జరుపుకోవాలని తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమలకు పిలుపునిచ్చారు. 

 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com