వైద్య చరిత్రలో నమ్మేసి బిల్లు అతిపెద్ద సంస్కరణ అన్నారు బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు. విజయవాడలో అయన మాట్లాడుతూ ఈ బిల్లుపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. జాతీయ వైద్య కమిషన్ బిల్లుతో ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లే పరిస్థితి లేదని, దీనిపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.