సినీనటి రాధిక కు చెందిన నిర్మాణ సంస్థ రాడాన్ కార్యాలయంపై వరుసగా రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడు మంత్రి విజయ్ భాస్కర్ నుంచి రాధిక భర్త శరత్ కుమార్ కు రూ.7 కోట్లు ముట్టినట్లు ఐజీ అధికారులకు సమాచారం అందింది. అలాగే విజయ్ భాస్కర్- శరత్ కుమార్ ల మధ్య జరిగిన వాట్సప్ సంభాషణ కూడా ఈ సోదాలకు కీకలంగా మారింది.